Monday 7 April 2014

TRS releases Third list of candidates for Assembly & Parliament Polls 2014 (Telangana)

టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా


హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. 23 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
లోక్‌సభ అభ్యర్థులు..

మెదక్ - కేసీఆర్,
పెద్దపల్లి - బాల్క సుమన్,
జహీరాబాద్ - బీవీ పాటిల్,
నిజామాబాద్ - కవిత,
ఆదిలాబాద్ - నగేష్,
హైదరాబాద్ - రషీద్ అలీ,
మహబూబాబాద్ - ప్రొఫెసర్ సీతారాంనాయక్,
ఖమ్మం - బుడాన్ బేగ్‌షేక్.
అసెంబ్లీ అభ్యర్థులు..

ఉప్పల్ - బేతి సుభాష్‌రెడ్డి,
మలక్‌పేట్ - సతీష్ యాదవ్,
చార్మినార్ - ఇనాయత్ అలీ,
అంబర్‌పేట్ - ఎడ్ల సుధాకర్‌రెడ్డి,
సనత్‌నగర్ - దండె విఠల్,
యాకుత్‌పురా - ఎండీ షబ్బీర్ అలీ,
ఎల్బీనగర్ - ఎం. రామ్మోహన్‌గౌడ్,
కుత్బుల్లాపూర్ - కొలను హన్మంత్‌రెడ్డి,
ఖైరతాబాద్ - మన్నే గోవర్థన్‌రెడ్డి,
కార్వాన్ - ఠాకూర్ జీవన్‌సింగ్,
గోషామహల్ - ప్రేమ్‌కుమార్‌దూత్,
కూకట్‌పల్లి - గొట్టిముక్కల పద్మారావు,
మహేశ్వరం - కొత్త మనోహర్‌రెడ్డి,
ఖమ్మం - జి కృష్ణా
వైరా - చంద్రావతి,
పినపాక - శంకర్‌నాయక్,
మధిర - బొమ్మెర రాంమూర్తి,
నిజామాబాద్ అర్బన్ - గణేష్ గుప్తా,
మంచిర్యాల - దివాకర్‌రావు,
నారాయణ్‌ఖేడ్ - భూపాల్‌రెడ్డి,
కొడంగల్ -గుర్నాథ్‌రెడ్డి,
ఆశ్వరావుపేట - ఎ. ఆదినారాయణ.

No comments:

Post a Comment