Saturday 5 April 2014

TRS releases Second list of candidates for Assembly & Parliament Polls 2014 (Telangana)

టీఆర్‌ఎస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. ఏడు లోక్‌సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.
లోక్‌సభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు..
మహబూబ్‌నగర్ - జితేందర్‌రెడ్డి, 
నాగర్‌కర్నూల్ - మందా జగన్నాథం,
వరంగల్ - కడియం శ్రీహరి,
భువనగిరి - బూర నర్సయ్యగౌడ్,
నల్లగొండ - పల్లా రాజేశ్వర్‌రెడ్డి,
కరీంనగర్ - బి.వినోద్‌కుమార్,
చేవెళ్ల - కొండా విశ్వేశ్వరరెడ్డి.
శాసనసభకు పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు..
షాద్‌నగర్(మహబూబ్‌నగర్) - వై. అంజయ్య యాదవ్,
కోదాడ (నల్లగొండ) - కె. శశిధర్‌రెడ్డి,
మల్కాజ్‌గిరి - చింతల కనకారెడ్డి,
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్.

No comments:

Post a Comment